Posted on 2026-02-02 19:57:53
డైలీ భారత్, కామారెడ్డి: స్థానిక జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల హనుమాన్ మందిర్ (JBS) లో 1994-95 లో పదోతరగతి చదివిన వారంతా ఆదివారం కలుసుకున్నారు. పాతజ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి తమ ఉపాధ్యాయులు సత్యనారాయణ, మోహనరెడ్డి, వీరన్న, భాస్కర్ రావు, మంజుల మరియు అరుణ జ్యోతి టీచర్ లను ఘనంగా సత్కరించి, వారి ఆశీర్వదాలు తీసుకున్నారు. సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ 31 ఏళ్ల క్రితం చదివినవారంతా ఇప్పుడు సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం భోజన కార్యక్రమం మరియు ఆట పాటలతో శుభాకాంక్షలు తెలుపుకున్నారు. JBS సిండికేట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సత్యనారాయణ, స్వామి, సంతోష్, నర్సింలు బట్టు, శైలజ, సరిత, విశాలి, రాణి, తదితరులు పాల్గొన్నారు.
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >