Posted on 2026-02-02 15:18:19
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల పరిధిలో ఉన్న కాకర్ల , సూరారం , గురువాగు తండా , వెంగన్నపాలెం , అన్నారుపాడు , సాయిరాం తండా గ్రామాలకు చెందిన మహిళలకు ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ , సిలిండర్లను జూలూరుపాడు మండల బీజేపీ అధ్యక్షుడు భూక్యా రమేష్ గారు పంపిణీ చేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతకోసం , వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం , కట్టెల పొయ్యి నుంచి మహిళలను విముక్తి పరచడం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉజ్వల యోజన పథకాన్నీ ప్రారంభించడం జరిగిందని మరియు మహిళల అభ్యున్నతి కోసం దేశ వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలనుప్రవేశపెడుతున్నారు అని వారు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామారావు, ఉపాధ్యక్షుడు బాలకిషన్,యువ మోర్చా అధ్యక్షుడు రాంబాబు , గిరిజన మోర్చా అధ్యక్షుడు రవి , కార్యదర్శి బాబూలాల్ , సోషల్ మీడియా కన్వీనర్ చరణ్ తదితరులు పాల్గొన్నారు
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >