Posted on 2026-02-01 22:28:14
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని అయ్యప్పనగర్కు చెందిన క్రితారా శ్రీ 2 సంవత్సరాల ఆరు నెలల అనే చిన్నారి ప్రభుత్వాసుపత్రిలో కుక్క కాటు మూడవ డోసు ఇవ్వడం జరిగింది,కుక్క కాటుకు గురైన పాపకు ఇప్పటికే రెండు డోసుల ఇంజెక్షన్లు ఇవ్వగా ఆదివారం రోజు మూడో డోస్ కోసం ప్రభుత్వాసుపత్రికి వెళ్లినట్లు కుటుంట సభ్యులు తెలిపారు. ఇంజెక్షన్ వేయించిన కొద్దిసేపటికే పాప కోమాలోకి వెళ్లి మృతి చెందినట్లు తల్లిదండ్రులు అర్చన, రమేశ్ చెప్పారు. ఆసుపత్రి వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆస్పటల్ వద్ద ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు ,పట్టణ సీఐ నరహరి,రూరల్ రామన్, సీఐ బిక్నూర్ సంపత్ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో చేరుకొని కుటుంబ సభ్యులను సముదాయించే ప్రయత్నం చేశారు. అనంతరం పోస్టుమార్టం కు తరలించారు.
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >