Posted on 2026-02-01 22:33:25
ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం కేటాయించిన బడ్జెట్
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపుదారులకు దక్కని ఊరట
డైలీ భారత్, సిరిసిల్ల: ప్రతీ కేంద్ర బడ్జెట్లోనూ విద్యా రంగానికి అన్యాయం జరుగుతున్నది. విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు. ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం 1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్లో 2.6 శాతం మాత్రమే! ఈ నిధులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్ లో శాతంలో పెరుగుదల లేదు.
గత సంవత్సరం బడ్జెట్ 48,21,000,ల కోట్లు కాగా విద్యకు కేటాయించింది 1,28,628 కోట్లు, మొత్తం బడ్జెట్ లో 2.6 శాతం మాత్రమే. బడ్జెట్ కేటాయింపులు లేకుండా బడ్జెట్ ప్రసంగాలు ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మిగులుతుంది.
ఇన్కమ్ టాక్స్ స్లాబ్ లో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు అత్యధికంగా టాక్స్ చెల్లించే ఉద్యోగులకు ఎలాంటి ఊరట కల్పించలేదు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా టాక్స్ చెల్లింపులో ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశలో ఉన్నారు
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >
కోట్ల ఆస్తులతో దొరికిన ఎక్సైజ్ అధికారి మల్లారెడ్డి... లాకర్లు తెరిస్తే ఇంకెన్ని బయటపడతాయో?
Posted On 2026-06-23 21:51:35
Readmore >
గట్టు శ్రావణ సంధ్య అజయ్ కుమార్ ల పెళ్లిరోజు సందర్భంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
Posted On 2026-06-23 21:06:00
Readmore >
వర్షాకాలంలో పరిశుభ్రత పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు
Posted On 2026-06-23 21:04:41
Readmore >
అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణ ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు
Posted On 2026-06-23 17:05:00
Readmore >
ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-23 17:03:43
Readmore >