Posted on 2026-02-01 18:03:25
ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పు లేదు
కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 2.6 శాతం కేటాయించిన బడ్జెట్
ఇన్ కం ట్యాక్స్ చెల్లింపుదారులకు దక్కని ఊరట
డైలీ భారత్, సిరిసిల్ల: ప్రతీ కేంద్ర బడ్జెట్లోనూ విద్యా రంగానికి అన్యాయం జరుగుతున్నది. విద్యా రంగానికి కేటాయింపులు తగినమొత్తంలో జరగటంలేదు. ఈ సంవత్సరం 53.5 లక్షల కోట్ల మొత్తం బడ్జెట్లో విద్యకు కేటాయించిన నిధులు కేవలం 1,39,289 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్లో 2.6 శాతం మాత్రమే! ఈ నిధులు పెరిగినట్లు కనిపించినప్పటికీ మొత్తం బడ్జెట్ లో శాతంలో పెరుగుదల లేదు.
గత సంవత్సరం బడ్జెట్ 48,21,000,ల కోట్లు కాగా విద్యకు కేటాయించింది 1,28,628 కోట్లు, మొత్తం బడ్జెట్ లో 2.6 శాతం మాత్రమే. బడ్జెట్ కేటాయింపులు లేకుండా బడ్జెట్ ప్రసంగాలు ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో పేద, మధ్యతరగతి ప్రజలకు విద్య అందని ద్రాక్షగా మిగులుతుంది.
ఇన్కమ్ టాక్స్ స్లాబ్ లో ఎలాంటి మార్పు లేకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు అత్యధికంగా టాక్స్ చెల్లించే ఉద్యోగులకు ఎలాంటి ఊరట కల్పించలేదు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా టాక్స్ చెల్లింపులో ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల వారు తీవ్ర నిరాశలో ఉన్నారు
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >