Posted on 2026-01-30 03:15:16
సూర్యాపేట జిల్లా/ హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం చింతలపాలెం మండలం గుడిమల్కాపురం గ్రామంలో గురువారం జరిగిన శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా పిల్లుట్ల రఘు హాజరయ్యారు.ఈ సందర్బంగా భక్తులు,గ్రామ ప్రజలు రఘుకు ఘన స్వాగతం పలికారు. స్వాములు, కమిటి సభ్యులు తిరుపతమ్మ స్వామి మాల వేసి రఘును ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా రఘు మాట్లాడుతూ తాను మొదలు పెట్టిన కళ్యాణ మండపం పనులను త్వరలో పూర్తి చేస్తాని హామీ ఇచ్చారు అతి త్వరలో ఒక ప్రధాన పార్టీ నుండి ప్రజల ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ లను రఘు సన్మానించారు
కట్ట మైసమ్మ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
Posted On 2026-08-09 18:12:44
Readmore >
వైరాలో ఘోరం... 11 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నం... తెలంగాణ రక్షణ సేన నేతపై పోక్సో కేసు!
Posted On 2026-08-09 12:53:35
Readmore >
ఘోర ప్రమాదం.. ఢీకొట్టుకుని బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ లగ్జరీ బస్సు, ఐషర్ వాహనం.. 20 మందికి తీవ్ర గాయాలు!
Posted On 2026-08-09 08:27:49
Readmore >
ఏడాదిగా మూసి ఉన్న ఇంటి తలుపులు.. అనుమానంతో తెరిచి చూస్తే బయటపడ్డ అస్థిపంజరం!
Posted On 2026-08-09 08:09:49
Readmore >
అంతర్జిల్లా మోటార్ సైకిల్ దొంగల ముఠా అరెస్ట్ – 4 బైక్లు స్వాధీనం
Posted On 2026-08-08 17:43:12
Readmore >
ప్రైవేట్ స్కూల్ ఫీజులపై తెలంగాణ ప్రభుత్వం కొరడా... నోటీస్ బోర్డులపై వివరాల ప్రదర్శన తప్పనిసరి!
Posted On 2026-08-08 17:41:12
Readmore >