Posted on 2026-01-26 16:38:07
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి మంటలను ఆర్పడం మరియు ప్రజలను కాపాడడంలో చూపే అంకితభావానికి గానూ ప్రశంసా పత్రాలు, మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ వంటి గుర్తింపులను అందుకుంటారు. వీరు ప్రమాదకర పరిస్థితుల్లో, నిరంతరం పనిచేస్తూ సమాజానికి అందిస్తున్న సేవలకు రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ మెడల్ మరియు జిల్లా స్థాయి ప్రశంసా పత్రాలతో సత్కరిస్తారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలు అందించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేసిన ఇంచార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన పి మహిపాల్ (లీడింగ్ ఫైర్ ఫైటర్) మరియు నవీన్ కుమార్ (ఫైర్ ఫైటర్ టెక్నికల్) కు సేవా పథకాలను ఈరోజు గరిమ అగర్వాల్ అందజేశారు. ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎస్పీ మహేష్ గితే బి, డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ రెడ్డి మరియు స్టేషన్ ఫైర్ ఆఫీసర్ నరేందర్ ఇరువురిని అభినందించారు.
తెలంగాణకు కేంద్రం భారీ కానుక... 736 KGBV మంజూరుకు లోక్సభలో ఆమోదం
Posted On 2026-08-10 18:11:45
Readmore >
సిరిసిల్లలో దారుణం : విస్కీలో నైట్రాప్ కలిపి హత్య... రాజకీయ కుట్ర కోణం
Posted On 2026-08-10 17:34:03
Readmore >
వేములవాడలో రూ.50 వేలతో పట్టుబడ్డ బెదిరింపు దందా... వ్యాపారులను టార్గెట్ చేసిన ఇద్దరు రిమాండ్కు
Posted On 2026-08-10 15:38:38
Readmore >
ఖమ్మం : ఆర్ఎంపీ వైద్యం వికటించి 8వ తరగతి విద్యార్థిని మృతి..
Posted On 2026-08-10 14:43:33
Readmore >
కామారెడ్డి : తిర్మాన్పల్లిలో కోడిపందేలపై పోలీసుల దాడి.. 12 మంది అరెస్ట్
Posted On 2026-08-10 14:24:49
Readmore >
పెద్ది సుదర్శన్ రెడ్డి కి నివాళులు అర్పించిన వైరా నియోజకవర్గ నాయకులు లాకవత్ గిరిబాబు
Posted On 2026-08-10 07:42:21
Readmore >
నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దెను కూల్చివేయడం పిరికిపంద చర్య
Posted On 2026-08-10 07:40:54
Readmore >