Posted on 2026-01-12 22:53:57
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోస్ట్ ఆఫీస్ సెంటర్ పరిధిలో దొంగ నోటు కలకలం సృష్టించింది. గుర్తుతెలియని ఒక వ్యక్తి రూ.500 విలువైన నోటుతో పాన్ షాప్కు వచ్చాడు. ఆ నోటు అనుమానాస్పదంగా కనిపించడంతో షాప్ యజమాని జాగ్రత్తగా పరిశీలించాడు.
పరిశీలనలో ఆ రూ.500 నోటు దొంగ నోటుగా గుర్తించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే అప్రమత్తమై, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో వ్యాపారులు, సామాన్య ప్రజలు నోట్ల లావాదేవీల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద నోట్లు ఎదురైతే వెంటనే దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు. లేదా 100కి డయల్ చేస్తామని అన్నారు దొంగ నోట్ల చలామణి ప్రజల ఆర్థిక భద్రతకు తీవ్ర ముప్పుగా మారుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రజలు అక్రమాలకు దూరంగా ఉండి, చట్టాన్ని గౌరవించాలని విజ్ఞప్తి తెలియజేసినారు
కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వినతి
Posted On 2026-03-06 23:23:50
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-06 23:21:29
Readmore >
కేంద్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలు/గ్రామీణ స్థానిక సంస్థలకు 14వ ఆర్థిక సంఘం నిధులు
Posted On 2026-03-06 23:19:11
Readmore >
విద్యార్థుల్లో చైతన్యం కోసం రామగుండం పోలీసుల చైల్డ్ సేఫ్టీ, యాంటీ డ్రగ్స్ కార్యక్రమాలు
Posted On 2026-03-06 20:44:04
Readmore >
మంచినేనిపేట : 23 క్వింటాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్న జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి
Posted On 2026-03-06 20:36:31
Readmore >
భద్రాచలంలో ఘనంగా శ్రీశ్రీశ్రీ సంత్ సద్గురు సేవాలాల్ 287వ జయంతి వేడుకలు
Posted On 2026-03-06 20:11:17
Readmore >
నిరుద్యోగాన్ని అంతం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
Posted On 2026-03-06 20:09:42
Readmore >
TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా చేసిన తంగళ్ళపల్లి మండల శాఖ
Posted On 2026-03-06 20:04:50
Readmore >