Posted on 2026-01-04 20:00:49
డైలీ భారత్, కోదాడ:సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఇటీవల కాలంలో కస్టోడియల్ డెత్ గురైన కర్ల రాజేష్ కుటుంబాన్నిఆదివారం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. ఈ సందర్బంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రాజేష్ మృతికి స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ ప్రజలే నా కుటుంబం అంటున్న ఎమ్మెల్యే పద్మావతి బాధిత కుటుంబానికి ఎందుకు న్యాయం చేయడం లేదని ప్రశ్నించారు. దశలవారీగా ఉద్యమాలు చేస్తున్న దళిత సోదరులకు అభినందనలు తెలిపారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >