Posted on 2026-01-03 17:49:34
డైలీ భారత్, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా పట్టణంలోని మున్సిపల్ దగ్గర సావిత్రి పూలే బాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం జాగృతి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు వసంత మాట్లాడుతూ భారత సమాజ చరిత్రలో స్త్రీ విద్య సామాజిక సమానత్వము కోసం అగ్ని వలె నిర్చిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని అన్నారు
ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు బి .వసంత వైస్ ప్రెసిడెంట్ శమంత, మైనార్టీ ప్రెసిడెంట్ అల్తాఫ్ . జైనాబ్ బేగం. ఆఫ్రిన్ బేగం మానస. క్రిస్టియన్ ప్రెసిడెంట్ దానియేలు మరియు మైపాల్ రెడ్డి .రాజు . తదితరులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >