" /> ." /> ." />
Posted on 2026-01-03 08:28:07
డైలీ భారత్, కాళోజివాడి: తాడ్వాయి మండలం కాళోజివాడి లో బండారి రాములు అనే వ్యక్తి నిన్న రాత్రి గుండె పోటు తో మృతి చెందగా , సర్పంచ్ ఎన్నికల హామీలో భాగంగా "ప్రతి పేద కుటుంబం ఆత్మగౌరవం తో అంత్యక్రియలు జరుపుకోవాలని 5000 రూపాయలు"
హామీ ఇచ్చిన విదంగా ఈరోజు బండారి రాములు కుటుంబ సభ్యులకు ఈరోజు 5000 రూపాయలు వారికి సహాయం చేయడం జరిగింది
ఈ పథకాన్ని ఐదేళ్లు ఇలాగే కొనసాగిస్తానని
చంద్రారెడ్డి, సర్పంచ్, కాళోజివాడి, తెలిపారు
కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయికుమార్ వార్డ్ సభ్యులు గ్రామ పెద్దలు కులాపెద్దలు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >