Posted on 2026-01-02 18:01:32
ఇబ్బంది పడుతున్నా సామాన్య ప్రజలు,రైతులు
మంత్రి సొంత మండలంలో చాలా కాలం నుంచి MRO లేని దుస్థితి
డైలీ భారత్, దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఎమ్మార్వో కార్యాలయానికి ఎమ్మార్వో నీ కేటాయించాలని బిజెపి పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించడం జరిగినది,చాలా కాలం నుంచి స్థానికంగా ఎమ్మార్వో అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్య ప్రజలకు,రైతులకు ఇబ్బందిగా ఉన్నదనీ,ప్రస్తుతం తహసిల్దార్ లేక చాలా రోజులు అవుతుంది,ఇక్కడ పని చేస్తున్న MRO లు వచ్చిన కొన్ని రోజులకే మారుతూ ఉండడం లేదా వేరే దగ్గరకు బదిలీ అవడం అలవాటు గా మారింది,ముగ్గురు మంత్రులు ఉన్న ఉమ్మడి జిల్లాలలో ఇలాంటి పరిస్థితి ఏంటి అని ప్రజలు అనుకుంటున్నారు, తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు మరియు మంత్రులు పట్టించుకొని పూర్తి స్థాయిలో MRO ఉండేలా కేటాయించాలని బిజెపి పార్టీ డిమాండ్ చేస్తుంది అని తెలిపారు,ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >