Posted on 2025-12-27 09:19:12
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన స్వరూప, కుబేరడును అను ఇద్దరిని అరెస్టు చేసి శుక్రవారం సాయంత్రం కోర్టులో హాజరు పరిచినట్లు పోలీసులు 3 టౌన్ ఎస్సై హరిబాబు తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఒకటి, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మూడు, 4 టౌన్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదైనట్లు పోలీసులు వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే సమీప పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >