డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాబాద్ మండలం రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి వార్డు సభ్యులు గురువారం జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలగంటి మధుసూదన్ రెడ్డి,ఎమ్మెల్యే కాలే యాదయ్య,మార్కెట్ చైర్మన్ సురేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.వారు పార్టీలోకి ఆహ్వానించి, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
News
కాంగ్రెస్ పార్టీలో చేరిన రుద్రారం గ్రామ సర్పంచ్ యాదిరెడ్డి