Posted on 2025-12-25 15:57:18
డైలీ భారత్, కొత్తగూడెం:కొత్తగూడెం కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు మండే హన్మంతరావు తల్లి సీతమ్మ ఇటీవల మరణించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసుజాతనగర్ మండలంలోని నాయకులగూడెం లో ఆమె స్వగృహంలో జరిగిన దశదిన కర్మ కార్యక్రమంలోరాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావుపాల్గొని, నివాళులర్పించారు. ఆమె కుమారులు, కుటుంబసభ్యులను పరామర్శించి, సంతాపం, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ కాంగ్రెస్ నాయకులు మహీపతి రామలింగం, యర్రంశెట్టి ముత్తయ్య, కోండం వెంకన్న గౌడ్, పైడిపల్లి మహేష్, Y వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఆమిర్ ఖాన్ను చంపినవారికి రూ.5 కోట్ల రివార్డ్ ... అయోధ్య మత పెద్ద సంచలన ప్రకటన
Posted On 2026-07-15 19:21:13
Readmore >
సిరిసిల్ల : సేవకుడిగా మారిన కౌన్సిలర్... మున్సిపల్ అధికారులపై విమర్శలు
Posted On 2026-07-15 15:28:33
Readmore >
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-15 06:37:33
Readmore >
శబరిమలలో తప్పిపోయిన భక్తుల గుర్తింపు కోసం 400 ఏఐ థర్మల్ కెమెరాలు
Posted On 2026-07-15 05:39:50
Readmore >