Posted on 2025-12-22 18:27:36
ఆర్టిఐ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో కొత్త బస్టాండు ఆవరణలో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన సులబ్ కాంప్లెక్స్ తాళాలు వేసి ఉండటం వలన నిత్యం బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు మహిళలు వృద్ధులు దివ్యాంగులు మల మూత్రాల విసర్జన కోసం అనేక ఇబ్బందులు బాధలు పడుతున్నారు. మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కొత్త బస్టాండు ఆధునీకరణకు నిధులు విడుదల చేసి ప్రయాణికులకు ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటుంటే సంబంధిత మున్సిపల్ ఆర్టీసీ అధికారులు మాత్రం ప్రయాణికుల ఇబ్బందులను బాధలను పట్టించుకోకుండా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తు ప్రయాణికులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో విఫలం అవుతున్నారు. ప్రజా ప్రభుత్వంలో మున్సిపల్ అధికారులు ఆర్టీసీ అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు బాధలు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సామాజిక ఆర్టిఐ పర్యావరణ కార్యకర్త షేక్ మన్సూర్ అలీ సంబంధిత అధికారులను కోరారు.
స్వయంగా డీజిల్ పోసిన పల్నాడు కలెక్టర్... పుకార్లకు చెక్ పెట్టిన కృతిక శుక్లా!
Posted On 2026-04-27 16:39:38
Readmore >
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >