Posted on 2025-12-22 17:48:59
డైలీ భారత్ న్యూస్, దమ్మపేట: నేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట యందు గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది అని పాఠశాల ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు బోయన్న గారి నారాయణ తెలియజేశారు రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా మనం గణిత దినోత్సవాన్ని నిర్వహించుకోవడం ఆనవాయితీ ఈ సందర్భంగా ముందుగా రామానుజన్ చిత్రపటానికి పూలమాలవేసి మ్యాథ్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. అదేవిధంగా గణితంలో ఆటలు రంగవల్లిక నిర్వహించి ప్రథమ ద్వితీయ బహుమతులు వారికి అందించడం జరిగింది ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు మారేపల్లి రాజు ను ఘనంగా సన్మానించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు తాడూరి సంపత్ కుమార్ గుడికారి కొమురయ్య శనిగరం నారాయణ మరియు విద్యార్థులు పాల్గొన్నారు
దమ్మపేటలో ఘనంగా భారత రాష్ట్ర సమితి (BRS)పార్టీ అవిర్భావ దినోత్సవ వేడుకలు
Posted On 2026-04-27 14:12:14
Readmore >
పదేళ్లలో ప్రజలకు సుపరిపాలన అందించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్
Posted On 2026-04-27 14:09:19
Readmore >
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >