Posted on 2025-12-22 17:42:39
డైలీ భారత్ న్యూస్, చంద్రంపేట:రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ చంద్రంపేట ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస్ రామానుజన్ జయంతి వేడుకలను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మరియు గణిత ఉపాధ్యాయుడు కొండికొప్పుల రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు..ముందుగా రామానుజన్ ఫోటోకి దండ వేసి నివాళులు అర్పించారు..అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందించారు.. ఈ సందర్భంగా రామానుజన్ గారు గణితానికి అందించిన సేవలను ఉపాధ్యాయులు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం రవి,మధుసూదన్, ముంజ రమ,మిరియం, లత, త్రివేణి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు
మొగలపల్లిలో సీనియర్ కమ్యూనిస్టు నాయకులు వెంకటరావుకు ఘన సన్మానం
Posted On 2026-04-27 10:36:06
Readmore >
కంటి చూపు బాగుంటేనే ఏదైనా చూడగలుగుతాము. సాధించగలుగుతాం : ఎమ్మెల్యే రమణారెడ్డి
Posted On 2026-04-26 18:18:14
Readmore >
కామారెడ్డి : ఘనంగా శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి జన్మదిన వేడుకలు
Posted On 2026-04-26 18:16:27
Readmore >
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి వేడుకలు
Posted On 2026-04-26 18:14:44
Readmore >