Posted on 2025-12-19 18:07:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రెండున్నర దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న ఉమ్మడి నిజమాబాద్ జిల్లాకు చెందిన మావోయిస్టు నేత ఎర్రగొల్ల రవి అలియాస్ సంతోష్ శుక్రవారం హైదరాబాద్ లో డీజీపీ ఎదుట లొంగిపోయారు. రవి స్వగ్రామం కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం ఆరేపల్లి. ఆయన 2001లో కామారెడ్డిలో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో అప్పటి పీపుల్స్ వార్లో చేరి అజ్ఞాతంలోకి వెళ్లి మావోయిస్టుల్లో డివిజనల్ సెంట్రల్ కమిటీ మెంబర్ గా ఎదిగారు. ఆయనపై రూ.5 లక్షల రివార్డ్ ఉంది.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >