Posted on 2025-12-19 17:25:14
దమ్మపేటలో నాగేంద్ర స్వామి గుడికి & జనావాసాల పక్కన ఉన్న వైన్స్ షాప్ నీ వెంటనే తొలగించాలి... దమ్మపేట బీజేపీ
డైలీ భారత్ న్యూస్ దమ్మన్నపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట లో నాగేంద్ర స్వామి గుడి దగ్గర వైన్ షాపు నీ తీసేసి వేరే చోట ఏర్పాటు చేసుకోవాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అశ్వారావుపేట ఎక్సైజ్ సిఐ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది,ఎప్పటి నుంచో ఎక్స్చేంజ్ అధికారులకు తెలియ పరుస్తున్న కూడా పట్టింపు లేదు,కొత్త టెండర్లు ద్వారా వైన్స్ షాప్ నీ దక్కించుకున్న వారు వెంటనే షాప్ నీ ఇక్కడ నుంచి తొలగించాలి,గుడి కి & జనావాసల మధ్య ఏర్పాటు చేసినటువంటి మద్యం షాప్ వల్ల ప్రజలకు,భక్తులకు ఇబ్బంది గా ఉన్నది,10 రోజులలో ఎక్సేంజ్ అధికారులు స్పందించనీ యడల బిజెపి పార్టీ మరియు హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ నాయకులు తెలిపారు,
ఈ కార్యక్రమంలో నాయకులు అసెంబ్లీ కన్వీనర్ గొట్టి పుల్ల శ్రీనివాసరావు,నియోజవర్గ నాయకులు తంబళ్ల రవి,జిల్లా నాయకులు కొలికపోగు ముసలయ్య, సోషల్ మీడియా కన్వీనర్ సోయం వెంకటేశ్వరరావు,బిజెపి మండల నాయకులు తాళ్ల దుర్గయ్య పాల్గొనడం జరిగింది.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >