Posted on 2025-12-19 12:13:50
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ పట్టణంలో కొత్తగా నిర్మాణం చేపడుతున్న పొట్టి శ్రీరాములు విగ్రహ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ హుజూర్ నగర్ పట్టణానికి చెందిన వివిధ సంఘాల షాప్ యాజమాన్య సభ్యులు హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ లకు వినతిపత్రం అందించారు. ఈ మార్గం గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుంటాయన్నారు. ఇరుకుగా ఉండే ఈ మార్గంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్యలు తలెత్తి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారన్నారు.విగ్రహ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గుర్రం శ్రీనివాస్,నామని మధు,శంకబుడ్డి వెంకటేశ్వర్లు,మొగిలి సైదులు, పులిపాటి లింగస్వామి,, ఎల్లావుల కిరణ్, శంకబుడ్డి నరసయ్య, ముసిని రామకృష్ణ పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >