| Daily భారత్
Logo




టీఎన్జీవో కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

News

Posted on 2025-12-18 13:56:23

Share: Share


టీఎన్జీవో కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:జిల్లా కేంద్రంలోని టిఎన్జీవో జిల్లా కార్యాలయం నందు స్వర్గీయ బి స్వామినాథం సమావేశం హాల్లో నీటిపారుదల శాఖ సంఘం ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వామి, సునీత ల అధ్యక్షతన ఏర్పాటుచేసిన నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం సర్వసభ్య సమావేశానికి ఎంప్లాయిస్ జేఏసీ జిల్లా చైర్మన్ టిఎన్జీవో జిల్లా అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్ గారు టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నెత్తికుంట శేఖర్,నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం అడక్ కమిటీ రాష్ట్ర కన్వీనర్  లక్ష్మణరావు రాష్ట్ర కో కన్వీనర్ నజీర్ అహ్మద్, టీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరవగా... టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షులు సంబంధిత శాఖ ఉద్యోగుల సమస్యలపై మాట్లాడుతూ 2025 26 సంవత్సరానికి గాను నీటి పారుదల శాఖ ఉద్యోగుల ఐక్యతను అభినందిస్తూ ఉద్యోగస్తుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టీఎన్జీవో సంఘం వెంట రావాలని, త్వరలో టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్, ఎస్ ఎం హుసేని ఆధ్వర్యంలో నిర్వహించబోయే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిర్వహించబోయే ఉద్యమ కార్యచరణకు తామందరూ కలిసికట్టుగా రావాలని కోరారు.

 అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర నీటిపారుదల శాఖ నిజామాబాద్ జిల్లా ఉద్యోగులను అభినందించి భవిష్యత్తులో టీఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల కు మద్దతుగా నిలిచి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అండగా ఉండాలని తెలిపారు. 

అనంతరం నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం 2025 26 సంవత్సరానికి గాను నిర్వహించే జిల్లా ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన టీఎన్జీవో సలహాదారులు వనమాల సుధాకర్ మాట్లాడుతూ నీటి పారుదల శాఖ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో ఎన్నికల గాను అన్ని పదవులకు సింగిల్ సెట్ నామినేషన్ వచ్చినందున అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులుగా కే జనార్దన్ జిల్లా కార్యదర్శిగా సామ్యూల్ వెస్లీ కోశాధికారిగా ఇక్బాల్ సహాధ్యక్షులుగా శ్రీనివాస్ మోరే ఉపాధ్యక్షులుగా వెంకటరమణారెడ్డి జగన్మోహన్ వసంత సంయుక్త కార్యదర్శిగా సంపత్ మల్లయ్య సమంత ఆర్గనైజింగ్ సెక్రటరీగా బి జయరాజ్ ప్రచార కార్యదర్శిగా జి శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా అజీమ్ ఆశయ చిన్న గంగారం చెన్న శివరాజ్ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించారు.

Image 1

హార్వెస్టర్ల ముసుగులో స్నాచింగ్... పంజాబ్ ముఠా అరెస్ట్

Posted On 2026-07-29 18:33:08

Readmore >
Image 1

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు

Posted On 2026-07-29 16:23:43

Readmore >
Image 1

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-07-29 16:22:04

Readmore >
Image 1

వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు

Posted On 2026-07-29 16:19:52

Readmore >
Image 1

తెరవే ఆధ్వర్యం లో ఘనంగా సి నా రె జయంతి...

Posted On 2026-07-29 16:18:19

Readmore >
Image 1

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:14:43

Readmore >
Image 1

సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

Posted On 2026-07-29 16:08:30

Readmore >
Image 1

నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో అశ్వాపురంలో విస్తృత తనిఖీలు

Posted On 2026-07-29 16:07:12

Readmore >
Image 1

ఎమ్మార్పీఎస్ కామారెడ్డి నియోజకవర్గ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన జిల్లా ఇన్చార్జ్

Posted On 2026-07-29 08:54:06

Readmore >
Image 1

చింతపూడి యుగంధర్ పార్దివదేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎడవల్లి కృష్ణ

Posted On 2026-07-29 08:52:51

Readmore >