Posted on 2025-12-16 15:25:08
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్లచెర్వు మండలం రేవూరు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా 12వ వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న కొమ్ము మహేష్ మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.12వ వార్డులో నివసిస్తున్న ఓటర్లందరూ నా విజయం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.రేవూరు గ్రామ పంచాయతీకి నిస్వార్థంగా సేవ చేసే అవకాశం నాకు కల్పించాలని అభ్యర్ధించారు. వార్డు అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కొమ్ము మహేష్ ఓటర్లను కోరారు.
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >
నాయకపోడు కులస్థులకు ప్రత్యేక సీరియల్ నెంబర్ కేటాయించాలనీ డిమాండ్
Posted On 2026-04-20 18:40:20
Readmore >
గంజాయి సరఫరా చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన ఆత్మకూరు పోలీసులు
Posted On 2026-04-20 18:18:28
Readmore >
ఏకలవ్య పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-20 15:16:27
Readmore >