Posted on 2025-12-15 22:01:19
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండలం గానుగ బండ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని పాకాల రాధా పరమేషుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల, సివిల్ సప్లై శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంత్రి ఉత్తమ్ సోమవారం విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ...పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిని పాకాల రాధా పరమేషుకు కేటాయించిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గ్రామ అభివృద్ధికి పునాదులు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు.ఈ సందర్బంగా గ్రామాభివృద్ది కోసం సరైన ప్రణాళికతో తన దగ్గరికి వస్తే ప్రభుత్వం నుండి వచ్చే నిధులు, పథకాలను సంపూర్ణంగా అందేలా చూస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >