Posted on 2025-12-14 20:40:04
కేవలం ఒక్క ఓటుతో గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బేస్త సంతోష్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:కామారెడ్డి జిల్లా గాంధారి మండలం పొతంగల్ ఖుర్ద్ గ్రామంలో పంచాయతీ ఎన్నిక కౌంటింగ్లో ఉత్కంఠ నెలకొంది. స్వతంత్ర అభ్యర్థి బెస్త సంతోష్ ప్రత్యర్థిపై ఒక్క ఓటు తేడాతో గెలుపొందారు. ఒక్క ఓటుతో గెలుపు ఓటములు సాధ్యమని సాధ్యం చేసి చూపించారు ఇండిపెండెంట్ సర్పంచి అభ్యర్థి సంతోష్. ఆయన కు 278 ఓట్లు రాగా.. అతని సమీప ప్రత్యర్థికి 277 ఓట్లు వచ్చాయి. దీంతో గ్రామంలో అతని మద్ధతుదారులు సంబరాలు జరుపుకున్నారు.
మెడిసిటీ మెగా క్యాంప్, మాజీ పి ఎం పి మిద్దెల యాదమ్మ ఆధ్వర్యంలో ఉచిత క్యాంప్ ఏర్పాటు
Posted On 2026-01-16 20:39:04
Readmore >
ధరణి, భూభారతి రిజిస్ట్రేషన్లలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టిన 15 మంది నిందితుల అరెస్టు, మరో 9 మంది పరారీ
Posted On 2026-01-16 18:12:26
Readmore >
నిజామాబాద్ జిల్లాలో కొత్త అల్లుడికి 150 వంటకాలతో సంక్రాంతి కనుమ విందు
Posted On 2026-01-16 16:34:26
Readmore >
పోలీస్ కమీషనరేట్ పరిధిలో బోధన్ సబ్ డివిజన్ పరిధిలో కోడి పందాలు, జూదం, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరా ద్వారా పర్యవేక్షణ
Posted On 2026-01-15 20:15:22
Readmore >