| Daily భారత్
Logo




ధర్మారంలో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. పోలీసుల ఎంట్రీ తో సద్దుమణిగిన ఘర్షణ

News

Posted on 2025-12-14 12:49:13

Share: Share


ధర్మారంలో పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత.. పోలీసుల ఎంట్రీ తో సద్దుమణిగిన ఘర్షణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఓ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన చేసిన వారిని బయటకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

Image 1

కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు

Posted On 2026-03-13 16:46:49

Readmore >
Image 1

అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-13 16:41:37

Readmore >
Image 1

అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్

Posted On 2026-03-13 16:39:38

Readmore >
Image 1

నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ చేసిన జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి

Posted On 2026-03-13 14:50:53

Readmore >
Image 1

గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు

Posted On 2026-03-13 13:26:57

Readmore >
Image 1

TSUTF(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) కు రాజీనామా

Posted On 2026-03-13 13:21:14

Readmore >
Image 1

జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం

Posted On 2026-03-13 13:16:52

Readmore >
Image 1

అశ్వాపురంలో ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ పరీక్షలు

Posted On 2026-03-13 13:02:56

Readmore >
Image 1

నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం

Posted On 2026-03-13 13:02:05

Readmore >
Image 1

బుకింగ్ ఆలస్యమై డెలివరీ కాకపోతే...

Posted On 2026-03-13 13:01:02

Readmore >