Posted on 2025-12-14 12:49:13
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిచ్పల్లి మండలం ధర్మారంలో ఓ అభ్యర్థి పోలింగ్ కేంద్రంలోకి వచ్చి ప్రచారం చేస్తున్నారంటూ ప్రత్యర్థి వర్గం ఆందోళనకు దిగింది. పోలింగ్ కేంద్రంలో బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆందోళన చేసిన వారిని బయటకు పంపించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >
నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ చేసిన జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Posted On 2026-03-13 14:50:53
Readmore >
గండుగులపల్లి ఏకలవ్య స్కూల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బిజెపి నాయకులు
Posted On 2026-03-13 13:26:57
Readmore >
జేకే మల్టీకేర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ల్యాప్రోస్కోపిక్ సెంటర్ ప్రారంభం
Posted On 2026-03-13 13:16:52
Readmore >