Posted on 2025-12-13 09:09:43
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : కొందుర్గ్ మండలంలోని శ్రీరంగాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన బ్యాగరి రమేష్, ఉప సర్పంచ్ సయ్యద్ ముస్తఫా వార్డు మెంబర్ లను శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గం యువజన సంఘం అధ్యక్షులు ఆశన్నగారి మధుకర్ రెడ్డి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఉపసర్పంచ్ మాట్లాడుతూ సర్పంచ్ , ఉపసర్పంచ్ గా ఎన్నుకున్నందుకు గ్రామ అభివృద్ధికి ఐక్యంగా పని చేస్తాం అని అన్నారు . గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సయ్యద్ సాదిక్,అశోక్ రెడ్డి, భుజంగారెడ్డి,వార్డు సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >