Posted on 2025-12-11 20:27:07
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిఖిల్ సాయి చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీల్లో భాగంగా విధులు నిర్వహిస్తుండగా వినాయక్ నగర్ చెందిన సోనీ అనే మహిళ ఫిట్స్ రావడంతో పడిపోవడం జరిగింది దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి డ్రైవర్ షాకీర్ హుటాహుటిన ప్రధమ చికిత్స చేసి మానవుత్వాన్ని చాటుకున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ట్రాఫిక్ పోలీసులు తమ విధుల్లో భాగంగా ట్రాఫిక్ ను నియంత్రించడంతోపాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో అమాయక యువత రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా నిత్యం ఆయా చోట్ల ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే నిరాశ్రయులు, పాదాచారులకు అకస్మాత్తుగా ఏదైనా ఆరోగ్యపరంగా ప్రమాదం సంభవిస్తే వెంటనే స్పందిస్తూ వారికి మెరుగైన చికిత్స అందిస్తూ వారి కుటుంబ సభ్యులకు అప్పజెప్పుతున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరు పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >