Posted on 2025-12-11 20:28:00
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : ఫరూఖ్నగర్ మండలం భీమారం గ్రామానికి సర్పంచ్గా ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా గురువారం విజయం సాధించారు. భీమారం గ్రామంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎల్కుర్తి గీతా వీరేశం గుప్తా 201 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థి పూజారి మాధవిపై ఆమె సాధించిన ఘన విజయం పట్ల బీఆర్ఎస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా, గీతా వీరేశం గుప్తా ప్యానెల్ ఎనిమిది వార్డులకు గాను ఏడు వార్డులను కైవసం చేసుకుంది. తన విజయం సందర్భంగా ఆమె గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >