Posted on 2025-11-16 11:13:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారు పాడు గ్రామానికి చెందిన డాక్టర్ రమేష్ ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ వారి కుటుంబ సమేతంగా అన్నార్పాడు గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి అయ్యప్ప స్వామిదీక్ష స్వాములు భారీగా తరలివచ్చారు రాత్రి 7 గంటలకు అయ్యప్ప స్వామి ప్రత్యేక అభిషేకాలు అనంతరం 18 మెట్లంబడి పడి వెలిగించిన అనంతరం భజన కార్యక్రమాలు అయ్యప్ప స్వాములకు గ్రామ భక్తులకు సద్ది కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమాన్ని అన్నారపాడు గ్రామంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉందని గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అంతేకాకుండా గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు అన్నారు ఈ కార్యక్రమంలో మాన్సింగ్, మాజీ సర్పంచ్ బానోతు పద్మ, టీచర్ హనుమ, రవి దంపతులు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >
సైబర్ కేటుగాళ్లను హడలెత్తిస్తున్న తెలంగాణ పోలీసులు.. 117 మంది అరెస్ట్!
Posted On 2026-03-13 17:33:46
Readmore >
కల్వకుంట్ల కవిత పుట్టిన రోజు సందర్భంగా పండ్లు, బ్రెడ్ పంపిణీ చేసిన జాగృతి శ్రేణులు
Posted On 2026-03-13 16:46:49
Readmore >
అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-13 16:41:37
Readmore >
అక్రమంగా నిల్వచేసిన 41 గ్యాస్ సిలిండర్లు సీజ్ చేసిన సూర్యపేట పోలీస్
Posted On 2026-03-13 16:39:38
Readmore >
నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ చేసిన జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి
Posted On 2026-03-13 14:50:53
Readmore >