Posted on 2025-11-16 11:13:52
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అన్నారు పాడు గ్రామానికి చెందిన డాక్టర్ రమేష్ ఎంబిబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ వారి కుటుంబ సమేతంగా అన్నార్పాడు గ్రామంలో మహా పడిపూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఉమ్మడి జిల్లాల నలుమూలల నుంచి అయ్యప్ప స్వామిదీక్ష స్వాములు భారీగా తరలివచ్చారు రాత్రి 7 గంటలకు అయ్యప్ప స్వామి ప్రత్యేక అభిషేకాలు అనంతరం 18 మెట్లంబడి పడి వెలిగించిన అనంతరం భజన కార్యక్రమాలు అయ్యప్ప స్వాములకు గ్రామ భక్తులకు సద్ది కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమాన్ని అన్నారపాడు గ్రామంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషకరంగా ఉందని గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నారు అంతేకాకుండా గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని గ్రామం సుఖసంతోషాలతో వర్ధిల్లాలని గ్రామస్తులు అన్నారు ఈ కార్యక్రమంలో మాన్సింగ్, మాజీ సర్పంచ్ బానోతు పద్మ, టీచర్ హనుమ, రవి దంపతులు వారి కుటుంబ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్
Posted On 2026-05-05 10:45:58
Readmore >
తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు
Posted On 2026-05-05 10:43:40
Readmore >
రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-04 21:45:49
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు
Posted On 2026-05-04 21:41:50
Readmore >
"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"
Posted On 2026-05-04 20:16:49
Readmore >
కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు
Posted On 2026-05-04 20:10:55
Readmore >
సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్
Posted On 2026-05-04 19:51:36
Readmore >