| Daily భారత్
Logo




తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్ట్ చేసిన మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ నిర్వాహకులు

News

Posted on 2025-11-15 17:33:35

Share: Share


తమ సమస్యలు పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డికి పోస్టు కార్డులను పోస్ట్ చేసిన మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ నిర్వాహకులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీ ఎం రేవంత్ రెడ్డి కి పోస్ట్ కార్డులను శనివారం పంపారు. మధ్యాహ్న భోజన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ లోని గంజ్ కమాన్ కూరగాయల మార్కెట్లో పోస్ట్ బాక్స్ దగ్గర పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కమిటీ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ, సభ్యులు శారద, లావణ్య, సాయమ్మ, లక్ష్మి, సబిత, రూప పాల్గొన్నారు.

Image 1

కేరళలో జుక్కల్ సత్తా.. అడూర్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేసిన కాంతన్న

Posted On 2026-05-05 13:48:23

Readmore >
Image 1

ఉప్పల శ్రీనివాస్ గుప్త జన్మదినం సందర్భంగా స్టీల్ వాటర్ ట్యాంక్ పంపిణీ,అన్న ప్రసాద వితరణ కార్యక్రమం

Posted On 2026-05-05 13:06:31

Readmore >
Image 1

కామారెడ్డి : ఇందిరమ్మ చీరెలు పంపిణీ చేసిన 14వ వార్డ్ కౌన్సిలర్

Posted On 2026-05-05 12:50:37

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి

Posted On 2026-05-05 12:48:50

Readmore >
Image 1

నిందితుడిని గుర్తిస్తే సమాచారం ఇవ్వండి : ఇన్స్ స్పెక్టర్ శివ కుమార్

Posted On 2026-05-05 10:45:58

Readmore >
Image 1

తెలంగాణ రాజకీయాల్లో వేడి... ఒకే రోజున బీఆర్ఎస్, కాంగ్రెస్ భారీ రైతు సభలు

Posted On 2026-05-05 10:43:40

Readmore >
Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >