Posted on 2025-11-13 18:33:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: టీ ఎస్ యూ టి ఎఫ్ ( తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) సిరిసిల్ల మండల అధ్యక్షులు గా వంగ మల్లేశం ,ప్రధానకార్యదర్శి గా దాసరి చంద్రశేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పిహెచెస్ అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల పాఠశాల ఆవరణ లో సిరిసిల్ల మండల మహాసభ నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యతిధి గా జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,పెండింగ్ లో ఉన్న DA లను విడుదల చేయాలని, పిఆర్సీ ని వెంటనే ప్రకటించాలని,స్థానికత ఆధారంగా 317 బాధిత ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా టి ఎస్ యూ టి ఎఫ్ సిరిసిల్ల మండల కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికకు జిల్లా కోశాధికారి అంబటి రమేష్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.
కమిటీ వివరాలు
అధ్యక్షులు: వంగ మల్లేశం MPPS రాజీవ్ నగర్
ప్రధాన కార్యదర్శి: దాసరి చంద్రశేఖర్ MPPS బాబాజీ నగర్
ఉపాధ్యక్షుడు: బత్తిని అనిల్ కుమార్
ఉపాధ్యక్షురాలు: E. Vennela
కోశాధికారి: పల్లెవేని ఐలయ్య
కార్యదర్శులు:
జంగిటి భానుచందర్
గంగారాం
బైరి శ్రీనివాస్
రాములు
ఈ సందర్బంగాఅధ్యక్ష,, ప్రధానకార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.
విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆలోచనలు వారి భవిష్యత్ను గొప్పగా నిర్మించుకునేలా ఉండాలి
Posted On 2026-03-11 20:27:35
Readmore >
కామారెడ్డి పట్టణ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ, ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ROB ల నిర్మాణం
Posted On 2026-03-11 20:23:40
Readmore >
కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్ తోటను ద్వంసం చేసిన గిరిజనేతరుల పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ అశ్వరావుపేట నియోజక వర్గ నాయకులు తంబల్ల రవి
Posted On 2026-03-11 19:25:18
Readmore >