Posted on 2025-11-13 18:33:56
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: టీ ఎస్ యూ టి ఎఫ్ ( తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) సిరిసిల్ల మండల అధ్యక్షులు గా వంగ మల్లేశం ,ప్రధానకార్యదర్శి గా దాసరి చంద్రశేఖర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జెడ్పిహెచెస్ అంబేడ్కర్ నగర్, సిరిసిల్ల పాఠశాల పాఠశాల ఆవరణ లో సిరిసిల్ల మండల మహాసభ నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యతిధి గా జిల్లా అధ్యక్షుడు పర్కాల రవీందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని,పెండింగ్ లో ఉన్న DA లను విడుదల చేయాలని, పిఆర్సీ ని వెంటనే ప్రకటించాలని,స్థానికత ఆధారంగా 317 బాధిత ఉపాధ్యాయులను సొంత జిల్లాలకు పంపించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా టి ఎస్ యూ టి ఎఫ్ సిరిసిల్ల మండల కమిటీ ని ఎన్నుకున్నారు.ఈ ఎన్నికకు జిల్లా కోశాధికారి అంబటి రమేష్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు.
కమిటీ వివరాలు
అధ్యక్షులు: వంగ మల్లేశం MPPS రాజీవ్ నగర్
ప్రధాన కార్యదర్శి: దాసరి చంద్రశేఖర్ MPPS బాబాజీ నగర్
ఉపాధ్యక్షుడు: బత్తిని అనిల్ కుమార్
ఉపాధ్యక్షురాలు: E. Vennela
కోశాధికారి: పల్లెవేని ఐలయ్య
కార్యదర్శులు:
జంగిటి భానుచందర్
గంగారాం
బైరి శ్రీనివాస్
రాములు
ఈ సందర్బంగాఅధ్యక్ష,, ప్రధానకార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న మారని మందుబాబులు
Posted On 2025-12-07 19:45:50
Readmore >
చెప్పులు మెడలో వేసుకుని రాజీనామా చేస్తా : సర్పంచ్ అభ్యర్థిణి రాజేశ్వరి
Posted On 2025-12-07 18:39:01
Readmore >
పద్మశాలి విద్యార్థులు ఉన్నత విద్యలో ముందంజలో ఉండేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
Posted On 2025-12-07 17:30:34
Readmore >
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు
Posted On 2025-12-07 14:24:59
Readmore >
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >