Posted on 2025-11-11 18:43:53
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదిన స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో నిర్వహించడం జరుగుతుందని, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మద్దుకూరి సాయిబాబు, కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను మంగళవారం ఇందూరు యువత కార్యలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు, ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ ఓ ప్రకటనలో తెలిపారు.
14 ఏండ్లుగా నిర్విరామైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇందూరు యువత 15వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని మానవత్వపు గుండె నీడన-2025 పేరిట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు సామాజిక సేవా కార్యక్రమాలవైపుగా ప్రతి ఒక్కరిని నడిపే దిశగా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్, కార్యదర్శి రాచర్ల రాజేష్ శర్మ, డా.కాసర్ల నరేష్ రావ్, దర్శనం రాజు, చందా జగన్ మోహన్, సిర్పలింగం, రవి, తదితరులు పాల్గొన్నారు
హోంగార్డ్స్ 63 వ రైసింగ్ డే కార్యక్రమంలో పాల్గొన సిపి సాయి చైతన్య
Posted On 2025-12-06 16:17:59
Readmore >
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు
Posted On 2025-12-06 16:16:40
Readmore >
అవినీతి, నిర్లక్ష్యం, అమలు కానీ హామీలు... ఇదే కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలన
Posted On 2025-12-06 15:47:25
Readmore >
ఇద్దరు భార్యలతో నామినేషన్లుఏ భార్యను సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో భర్త
Posted On 2025-12-06 15:33:03
Readmore >
సూపర్ ఫాస్ట్ రైళ్లకు హాల్టింగ్ కల్పించండి... రద్దయిన రైళ్లను పునరుద్ధరించండి
Posted On 2025-12-06 15:32:07
Readmore >
అన్నాపాడు గ్రామానికి చెందిన డాక్టర్ బానోతు రమేష్ స్వామి సాయిరాం తండాలో ఇరుముడి కార్యక్రమం
Posted On 2025-12-06 15:30:17
Readmore >