Posted on 2023-09-12 10:41:19
నిజామాబాద్: భీమ్గల్ పట్టణ కేంద్రంలో సోమవారం రాత్రి కస్తూర్బా గాంధీ స్కూల్ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు కడుపునొప్పితో వాంతులు విరోచనాలు తో విద్యార్థులు బాధపడుతున్నారు..
చికిత్స నిమిత్తం భీమ్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు తీసుకురావడంతో దాదాపు 20 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : బాల్య వివాహం... అడ్డుకున్న అధికారులు..
Posted On 2026-04-25 17:10:44
Readmore >