Posted on 2023-09-12 07:11:19
నిజామాబాద్: భీమ్గల్ పట్టణ కేంద్రంలో సోమవారం రాత్రి కస్తూర్బా గాంధీ స్కూల్ పిల్లలకు ఫుడ్ పాయిజన్ అవ్వడంతో విద్యార్థులు కడుపునొప్పితో వాంతులు విరోచనాలు తో విద్యార్థులు బాధపడుతున్నారు..
చికిత్స నిమిత్తం భీమ్గల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొరకు తీసుకురావడంతో దాదాపు 20 మంది పిల్లలకు చికిత్స అందిస్తున్నారు. ఆందోళన చెందవలసిన అవసరం ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
దోమకొండ పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీ నిర్వహించిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపిఎస్
Posted On 2026-09-06 04:06:38
Readmore >
ప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం : సర్పంచ్ గీత వీరేశం గుప్త
Posted On 2026-09-04 17:43:14
Readmore >
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి డాక్టర్ బాలు ఎంపిక
Posted On 2026-09-04 14:25:00
Readmore >
100 రోజుల హామీకి 1000 రోజుల నిరీక్షణ... సిరిసిల్లలో బీఆర్ఎస్ వంటావార్పు
Posted On 2026-09-04 12:11:03
Readmore >
హామీల గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్ కు లేదు : సంగీతం శ్రీనివాస్
Posted On 2026-09-04 12:09:51
Readmore >
ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ నేతల వినూత్న నిరసన... కేసు నమోదు చేసిన పోలీసులు
Posted On 2026-09-04 08:53:55
Readmore >