Posted on 2025-11-03 17:57:55
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకొత్తగూడెం నియోజకవర్గం లో ఆదివారం రాత్రి జరిగిన పలు వివాహ వేడుకల్లో *రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.కొత్తగూడెంలో ప్రముఖ వ్యాపారస్తులు పల్లపోతు శ్రీనివాస్(వాసు)కుమార్తె వివాహ వేడుకల్లో కొత్వాల పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు ఆంధ్రజ్యోతి విలేఖరి వెంకటేశ్వర హిల్స్ నివాసి పోటు పుల్లారావు,దుర్గాదేవి దంపతులపుత్రికజోష్ణ,వంశీకృష్ణల వివాహం సందర్భంగా కొత్వాలపాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.పాత పాల్వంచసోములపల్లి నాగేంద్రం,పార్వతీల కుమార్తె మానస,సతీష్ కుమార్ ల వివాహ వేడుకల్లో కొత్వాలపాల్గొని వధూవరులను ఆశీర్వదించారుపాల్వంచ పట్టణంలోని రాహుల్ గాంధీ నగర్ నివాసి మద్దినేని రమణారావు(లేటు) కుమారుని వివాహ వేడుకల్లో కొత్వాల పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, ఆళ్ల మురళి,ఊకంటి గోపాలరావు, చీకటి కార్తీక్,కాపర్తి వెంకటాచారి, దారా చిరంజీవి,మాలోత్ కోటి నాయక్,సందు ప్రభాకర్, సాంబయ్య,లక్ష్మణ్,జయరాజు తదితరులు పాల్గొన్నారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >