" /> ." /> ." />
Posted on 2025-11-03 06:45:47
డైలీ భారత్, శ్రీహరికోట:భారతదేశ అంతరిక్ష పరిశోధనలో మరో ఘనత నమోదైంది. ఇస్రో తన అత్యంత బరువైన ఉపగ్రహం CMS-03 ను స్వదేశం నుంచే విజయవంతంగా ప్రయోగించింది. శ్రీహరికోటలో LVM3-M5 రాకెట్ నిప్పులు చీముత్తు నింగిలోకి దూసుకెళ్లింది. 4,410 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని జీసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ (GTO) లోకి ప్రయోగించనున్నారు. 43.5 మీటర్ల పొడవు "బాహుబలి" అని పిలిచే ఈ రాకెట్ ని పూర్తిగా అసెంబుల్ చేసి ఉపగ్రహంతో పాటు శ్రీహరికోటలోని రెండవ లాంచ్ ప్యాడ్కు తరలించారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >