Posted on 2025-11-03 06:47:09
డైలీ భారత్, ముంబై:భారత మహిళా క్రికెటర్లు చరిత్ర సృష్టించారు. వన్డే వరల్డ్ కప్ 2025 విజేతగా నిలిచారు. ఫైనల్లో సౌతాఫ్రికాపై భారత మహిళల జట్టు 52 రన్స్ తేడాతో గెలిచి తొలిసారి వన్డే వరల్డ్ కప్ను సగర్వంగా ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 298/7 స్కోరు సాధించింది. ఛేదనలో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 రన్స్కు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో దీప్తి శర్మ 5, షెఫాలీ వర్మ 2 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించారు.
అర్జీలు సకాలంలో పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 17:15:49
Readmore >
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం
Posted On 2026-05-25 15:10:05
Readmore >
అన్ లోడింగ్ లో జాప్యం కాకుండా పర్యవేక్షణ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-25 10:43:55
Readmore >