Posted on 2025-11-02 15:07:44
డైలీ భారత్, హైదరాబాద్: నవంబర్ 23న జరగబోయే “మాలల రణబేరి మహాసభ” ఏర్పాట్లను జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య, రాష్ట్ర అధ్యక్షులు , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు.
తెలంగాణ రాష్ట్రం హైదరాబాదులో నవంబర్ 23న జరగబోయే మాలల రణభేరి మహాసభపార్కింగ్, సభా వేదిక, స్టేజ్ మరియు ఇతర ఏర్పాట్లను పరిశీలించేందుకు సరూర్నగర్ సభా ప్రాంగణ గ్రౌండ్ను సందర్శించారు
సభ సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణపై ఎల్బి నగర్ ఏసీపీ నవీన్ రెడ్డి తో చర్చలు జరిపారు.సభకు విచ్చేసే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్ర కమిటీతో సమగ్రంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షులు జి చెన్నయ్య, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా రంజిత్ కుమార్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి జై ఈథారులు తదితరులు కార్యక్రమం పాల్గొన్నారు
MP వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో రూప్లా తండాలో బిఆర్ఎస్ పార్టీ లో భారీ చేరికలు
Posted On 2026-07-26 05:15:34
Readmore >
15 ఏళ్ల న్యాయపోరాటానికి ముగింపు... హైకోర్టు తీర్పును హర్షించిన డా. మద్దిశెట్టి సామేలు
Posted On 2026-07-25 16:44:33
Readmore >
హైకోర్టు న్యాయమూర్తులకు ఘన స్వాగతం పలికిన జిల్లా ఉన్నతాధికారులు
Posted On 2026-07-25 15:36:10
Readmore >
విద్యార్థుల విజయకేతానికి నాంది " కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా"
Posted On 2026-07-25 15:35:16
Readmore >