Posted on 2025-10-24 19:39:16
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయంలో కార్యవర్గం సమావేశం ఏర్పాటు చేసుకుని తమ సంస్థ యెక్క 14వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. నవంబర్ 4వ తేదిన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ తెలిపారు ఆనాడు సేవా కార్యక్రమాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది తెలిపారు ఈ కార్యక్రమంలో కోశాధికారి జయదేవ్ వ్యాస్, ఉపాధ్యక్షులు సుజాత సుర్యరాజ్, ఈ.సి మెంబెర్స్ సుజాత రెడ్డి, చందా జగన్ మోహన్, దర్శనం రాజు తదితరులు పాల్గొన్నారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Posted On 2026-05-12 22:02:07
Readmore >
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >