Posted on 2026-07-05 19:39:21
డైలీ భారత్, పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా తనకు వచ్చిన రూ.2,10,000 జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు చెక్కుల రూపంలో అందజేశారు. అంతేకాకుండా, ఈ సహాయం సరిపోదని భావించి మరో ఇద్దరు చిన్నారులకు తన సొంత నిధుల నుంచి అదనపు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా నిలుస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలు, అభిమానులు అభినందిస్తున్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు జీతాన్ని అందజేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
Posted On 2026-07-05 19:39:21
Readmore >
సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు...
Posted On 2026-07-04 16:57:14
Readmore >
అడవి జంతువుల వల్ల పంట నష్టాన్ని PMFBY పరిధిలోకి తీసుకురావాలి : కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-07-04 14:03:34
Readmore >
కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంతో ప్రజలకు మరింత చేరువైన కామారెడ్డి పోలీసులు
Posted On 2026-07-04 13:59:26
Readmore >