Posted on 2026-07-05 16:09:21
డైలీ భారత్, పిఠాపురం: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి తన సేవా దృక్పథాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రతి నెల మాదిరిగానే ఈ నెల కూడా తనకు వచ్చిన రూ.2,10,000 జీతాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని తల్లిదండ్రులను కోల్పోయిన 42 మంది చిన్నారులకు చెక్కుల రూపంలో అందజేశారు. అంతేకాకుండా, ఈ సహాయం సరిపోదని భావించి మరో ఇద్దరు చిన్నారులకు తన సొంత నిధుల నుంచి అదనపు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆపదలో ఉన్న చిన్నారులకు అండగా నిలుస్తూ, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజలు, అభిమానులు అభినందిస్తున్నారు.
పీఓపీకి స్వస్తి... మట్టి వినాయకుడికే జై... కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపు
Posted On 2026-09-11 09:53:32
Readmore >
చెందిప్పలో దొంగల బీభత్సం....అడ్డుకున్న వృద్ధురాలిపై కిరాతక దాడి
Posted On 2026-09-11 03:39:31
Readmore >
నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-09-10 15:22:16
Readmore >
వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేసిన జూలూరుపాడు ఎస్సై జీనత్ కుమార్
Posted On 2026-09-10 07:02:32
Readmore >
కోదాడలో 10 ఇళ్ల దొంగతనం కేసులు ఛేదింపు... రూ.60 లక్షల బంగారంతో హైదరాబాద్ దొంగ అరెస్ట్
Posted On 2026-09-09 14:45:53
Readmore >