| Daily భారత్
Logo




ప్రకృతిని పరిరక్షిస్తేనే మానవ ప్రగతి : మంజుల పత్తిపాటి

News

Posted on 2025-10-24 19:50:17

Share: Share


ప్రకృతిని పరిరక్షిస్తేనే  మానవ ప్రగతి : మంజుల పత్తిపాటి

డైలీ భారత్, ఆలేరు:ప్రకృతిని పరిరక్షిస్తేనే  మానవ ప్రగతి కావున ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా రద్దుచేస్తూ పుడమి తల్లి  పచ్చదనాన్ని కాపాడుతూ చక్కని ఆకృతుకై శ్రమిద్దాం అని మంజుల పత్తిపాటి  పిలుపునిచ్చారు 

మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ...

అత్యద్భుత సుందర సుమనోహరదృశ్య కావ్యానికి దయచేసి బరువనుకోక ప్రతి ఒక్కరూ బాధ్యతగ మొక్కలు నాటుదాం అని అన్నారు.

నిదర్శనం ప్రకృతి కాని మన స్వార్ధ పూరిత విధానాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అడవులన్నీ హరించకపోయి వెంచర్లయి అయిపొయినాయి అని అన్నారు. 

అడవులు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. పంటలు అన్ని నష్టం చేస్తున్నాయి అని అన్నారు.

Image 1

గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Posted On 2026-05-12 22:02:07

Readmore >
Image 1

భద్రాచలంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.

Posted On 2026-05-12 20:40:46

Readmore >
Image 1

ఫ్యామిలీ కౌన్సెలింగ్‌తో సత్ఫలితాలు

Posted On 2026-05-12 20:03:37

Readmore >
Image 1

పేకాట స్థావరంపై పోలీస్ మెరుపు దాడి..

Posted On 2026-05-12 19:44:50

Readmore >
Image 1

షాద్‌నగర్‌లో దారుణ హత్య కేసు ఛేదన

Posted On 2026-05-12 19:30:43

Readmore >
Image 1

పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Posted On 2026-05-12 19:21:38

Readmore >
Image 1

పశువుల అక్రమ రవాణా దారుల అరెస్ట్

Posted On 2026-05-12 19:20:10

Readmore >
Image 1

నీట్-యూజీ 2026 పరీక్ష రద్దు

Posted On 2026-05-12 19:17:14

Readmore >
Image 1

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...

Posted On 2026-05-12 19:11:46

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

Posted On 2026-05-12 19:10:28

Readmore >