Posted on 2025-10-24 19:50:17
డైలీ భారత్, ఆలేరు:ప్రకృతిని పరిరక్షిస్తేనే మానవ ప్రగతి కావున ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా రద్దుచేస్తూ పుడమి తల్లి పచ్చదనాన్ని కాపాడుతూ చక్కని ఆకృతుకై శ్రమిద్దాం అని మంజుల పత్తిపాటి పిలుపునిచ్చారు
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి మాట్లాడుతూ...
అత్యద్భుత సుందర సుమనోహరదృశ్య కావ్యానికి దయచేసి బరువనుకోక ప్రతి ఒక్కరూ బాధ్యతగ మొక్కలు నాటుదాం అని అన్నారు.
నిదర్శనం ప్రకృతి కాని మన స్వార్ధ పూరిత విధానాలతో ప్రకృతిని నాశనం చేస్తున్నాం. అడవులన్నీ హరించకపోయి వెంచర్లయి అయిపొయినాయి అని అన్నారు.
అడవులు విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతుండటంతో జంతువులకు ఆహారం దొరక్క జనావాసాల్లోకి వస్తున్నాయి. పంటలు అన్ని నష్టం చేస్తున్నాయి అని అన్నారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Posted On 2026-05-12 22:02:07
Readmore >
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >