Posted on 2025-10-24 18:14:44
సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని బోధన్ బస్టాండ్ దగ్గరలో అరటిపండ్ల బండి పెట్టుకొని వ్యాపారం నిర్వహిస్తున్న కరీము అనే వ్యక్తికి శుక్రవారం అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చిన అతనికి తక్షణమే ట్రాఫిక్ సిబ్బంది ఏ ఆర్ ఎస్ ఐ కోటేశ్వర్ రావ్ స్పందించి అతనికి ప్రథమ చికిత్స చేసి వాళ్ల సోదరుడిని పిలిపించి ఇంటికి పంపించారు. పోలీసుల ట్రాఫిక్ పోలీసుల తరఫున పేద కుటుంబానికి రూ 500/- రూపాయల నగదు అందించారు ఈ సందర్బంగా సదరు వ్యక్తి ని ఆదుకొని సహాయం చేసిన ట్రాఫిక్ సిబ్బంది ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య అభినందించారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Posted On 2026-05-12 22:02:07
Readmore >
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >