Posted on 2025-10-24 17:34:05
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు మండలాలలో శుక్రవారం వర్షం ఒక్కసారిగా కురిసింది. ఉదయం నుంచి ఎండగానే ఉండగా మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి, ఆకాశం మేఘావృతం అయ్యింది. మండలంలో వరి కోతలు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. పంట చేతికొచ్చిన సమయంలో ఇలా వర్షం పడితే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలే ఇటీవల వరద ప్రభావంతో తీవ్రంగా నష్టం పైన వరి రైతులకు ఇప్పుడు వరి కోత దశలో ఉన్న సమయంలో వర్షం పడితే కోలుకోని దెబ్బ ఎదుర్కొంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్ణదేవుడు ఇకనైనా శాంతించి కోతలు పూర్తయ్యే వరకు వర్షాలు పడకుండా చూడాలని రైతులు వరణదేవుని ప్రార్థిస్తున్నారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Posted On 2026-05-12 22:02:07
Readmore >
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >