Posted on 2025-10-24 16:26:36
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ రైల్వేస్టేషన్ను శుక్రవారం హైదరాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మ సందర్శించారు. అమృత్ రైల్వే స్టేషన్ పథకంలో భాగంగా కొనసాగుతున్న రైల్వే అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని డివిజనల్ రైల్వే మేనేజర్ ఆదేశించారు.
గౌడ సంఘం ఆధ్వర్యంలో... తల్లాడలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
Posted On 2026-05-12 22:02:07
Readmore >
పాపకొల్లు గ్రామంలోప్రవీణ్ నిమ్మటూరి షైనింగ్ హాండ్స్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం
Posted On 2026-05-12 19:21:38
Readmore >
మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...
Posted On 2026-05-12 19:11:46
Readmore >