| Daily భారత్
Logo




రియాజ్ పై కాల్పుల ఘటనతో నేటితో ముగియనున్న డీఎస్పీ విచారణ

News

Posted on 2025-10-24 15:12:56

Share: Share


రియాజ్ పై కాల్పుల ఘటనతో నేటితో ముగియనున్న డీఎస్పీ విచారణ

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:రియాజ్ పై కాల్పుల ఘటనపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డి.ఎస్.పి  శ్రీనివాస్రావు విచారణ అధికారిగా నియమితులయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి విచారణ అధికారిని నియమించారు. మానవ హక్కుల సంఘం  నవంబర్ 24లోపు నివేదికను కోరిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అన్నది తేల్చేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ రంగంలోకి దిగారు.  జీజీహెచ్ కాల్పులు జరిగిన ప్రాంతాన్ని డీఎస్పీ శ్రీనివాస్రావు పరిశీలించి విచారణ జరుపుతున్నారు. ఈరోజుతో డిఎస్పి రియాజ్ మృతి వెనకాల అసలైన కారణాలు ఏంటో హెచ్ఆర్సీకి నివేదిక అందజేయనున్నారు.

Image 1

మాతృ మరణాల నివారణకు కృషి చేయాలి : జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ రజిత...

Posted On 2026-05-12 19:11:46

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా :1.4 కేజీల శిశువుకు పునర్జన్మ...

Posted On 2026-05-12 19:10:28

Readmore >
Image 1

సోషల్ మీడియాలో వ్యూస్, లైకుల కోసం ఆత్మహత్య డ్రామా..

Posted On 2026-05-12 19:01:13

Readmore >
Image 1

లలిత్ కంగన్ హాల్ ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

Posted On 2026-05-12 18:58:21

Readmore >
Image 1

తొలి సీఎం వారసుడితో కామారెడ్డి వాసి కోడిప్యాక సాయిరాం భేటీ

Posted On 2026-05-12 16:38:01

Readmore >
Image 1

బస్టాండ్ ఏర్పాటు చేయాలనీ మంత్రి పొన్నంను కలిసిన కాంగ్రెస్ నేతలు

Posted On 2026-05-12 16:37:06

Readmore >
Image 1

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ప్రభుత్వ విప్..

Posted On 2026-05-12 11:14:01

Readmore >
Image 1

బీటెక్ విద్యార్థి "యవన్" దారుణ హత్య కేసును ఛేదించిన చిలకలగూడ పోలీసులు : 10 మంది నిందితుల అరెస్ట్

Posted On 2026-05-12 06:24:26

Readmore >
Image 1

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి మరియు సర్పంచ్ భర్త

Posted On 2026-05-11 21:14:13

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు

Posted On 2026-05-11 21:12:14

Readmore >