| Daily భారత్
Logo




కానిస్టేబుల్ ప్రమోద్ మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

News

Posted on 2025-10-18 19:02:18

Share: Share


కానిస్టేబుల్ ప్రమోద్ మృతి దిగ్బ్రాంతికి గురి చేసింది : జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి

డైలీ భారత్, నిజామాబాద్:శుక్రవారం రాత్రి నిజామాబాద్ నగరం లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య దిగ్బ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. ఎవరైతే రౌడీ మూకలు ఈ హత్య వెనుక ఉన్నాయో వారిని వెంటనే శిక్షించాలని జిల్లా సీపీ ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పట్ల సానుభూతి తెలియజేస్తూనే దానికి కారకులైన వారిని శిక్షించాలని ఆదేశాలు ఇచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం ఆ కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూనే వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు.

Image 1

రేపు తమిళనాడు ముఖ్యమంత్రిగా టివికె అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం

Posted On 2026-05-09 21:25:28

Readmore >
Image 1

భారతదేశ ఏరోస్పేస్ మరియు రక్షణ రంగ రాజధానిగా హైదరాబాద్ ఆవిర్భవిస్తోంది: మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

Posted On 2026-05-09 21:24:43

Readmore >
Image 1

ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుల నియామక ప్రక్రియ ప్రారంభం

Posted On 2026-05-09 18:59:00

Readmore >
Image 1

మద్యం మత్తులో డ్రైవింగ్ పై కామారెడ్డి పోలీసుల ఉక్కు పాదం

Posted On 2026-05-09 18:56:47

Readmore >
Image 1

మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్ర దానం

Posted On 2026-05-09 17:47:59

Readmore >
Image 1

ఏలూరు జిల్లాలో దారుణం.. 14 ఏళ్ల బాలికపై పాస్టర్ అత్యాచారం..

Posted On 2026-05-09 17:26:47

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.... ఇద్దరు మృతి

Posted On 2026-05-09 17:13:03

Readmore >
Image 1

ఏపీడబ్ల్యూజేకి హైకోర్టులో చుక్కెదురు

Posted On 2026-05-09 17:08:04

Readmore >
Image 1

తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-05-09 12:22:25

Readmore >
Image 1

అమ్మ...నా మొదటి ప్రపంచం....మంజుల పత్తిపాటి

Posted On 2026-05-09 11:38:16

Readmore >