Posted on 2025-10-17 20:55:19
డైలీ భారత్ న్యూస్,వరంగల్ కలెక్టరేట్: జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారంమామునూర్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు భూసేకరణపై జిల్లా
కలెక్టర్ డాక్టర్ సత్య శారద, ల్యాండ్ అక్విజేషన్ రిటైర్డ్ ఓఎస్డి మనోహర్,అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా జాయింట్ జనరల్ మేనేజర్ తులసి మహాలక్ష్మి గార్లతో లైన్ డిపార్ట్మెంట్ లతో రివ్యూస్ సమీక్ష సమావేశం నిర్వహించడమైనది.
మామునూరు ఎయిర్పోర్టు ఏర్పాటు నిర్మాణానికి 220 ఎకరాల వ్యవసాయ భూ సేకరణకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని,
ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది వరంగల్ ప్రజల ఆకాంక్షాన్ని, హైదరాబాద్ తర్వాత అభివృద్ధి చెందుతున్న రెండో రాజధానిగా వరంగల్ ను పారిశ్రామికంగా అభివృద్ధి చెందుటకు మామునూర్ ఎయిర్పోర్ట్ భూసేకరణ పనుల పురోగతిపై రివ్యూ చేయడమైనది.
ఈ సమీక్షలో మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి నీటిపారుదల శాఖ పరిధిలోని చెరువులు కుంటలు, ఎలక్ట్రికల్ హై పోల్స్, సెల్ టవర్స్ ఎత్తున భవనాలు ,చెట్లును గుర్తించి సంబంధిత శాఖల అధికారులు నివేదిలు అందించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మరియు వరంగల్ ఆర్డీవో ఇన్చార్జ్ విజయలక్ష్మి, ఖిలా వరంగల్ తాసిల్దార్ ఇక్బాల్, ఆర్డిఓ ఆఫీస్ డీఏవో ఫణి కుమార్ ఎస్. ఇ. ఇరిగేషన్ వరంగల్ హెచ్.వి రాంప్రసాద్, మిషన్ భగీరథ డి జీవన్, ఎన్పీడీసీఎల్ ఏ డి ఈ చంద్రమౌళి, లీగల్ మెట్రాలజీ శ్రీనివాసరావు, డీఎఫ్ఓ సృజన సర్వేయర్ రజిత మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన నియోజకవర్గం బిజెపి నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-05-09 12:22:25
Readmore >
మద్దతుపై మాట్లాడే హక్కు లేదు.. బీజేపీ కౌన్సిలర్లకు బీఆర్ఎస్ కౌంటర్..
Posted On 2026-05-08 20:03:36
Readmore >
జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన బాంబు డిస్పోజల్ బృందం సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
Posted On 2026-05-08 19:58:59
Readmore >
రోడ్డు ను ఆక్రమించి ఇంటి నిర్మాణం... పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు
Posted On 2026-05-08 19:20:14
Readmore >