| Daily భారత్
Logo




దేవీ రోడ్ లో ట్రాఫిక్ పోలీసుల వన్ వే ఆంక్షల పై వ్యాపారుల ధర్నా

News

Posted on 2025-10-11 15:56:30

Share: Share


దేవీ రోడ్ లో ట్రాఫిక్ పోలీసుల వన్ వే ఆంక్షల పై వ్యాపారుల ధర్నా

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని దేవీ రోడ్ లో ఇటీవల ట్రాఫిక్ పోలీసులు విధించిన వన్ వే ఆంక్షలకు నిరసనగా శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా అక్కడి వ్యాపారస్తులు మాట్లాడుతూ నిజామాబాద్ లోనే కేంద్ర బిందువుగా వ్యాపారస్తులకు ప్రధాన మార్గమైన దేవీ రోడ్డులో గత కొన్నేళ్లుగా 2వే గా కొనసాగుతూ వస్తూ ఉంటే కొత్తగా ట్రాఫిక్ పోలీసులు ఆ రహదారిపై వన్ వే నిబంధనలు విధించడం సరికాదని దీనివల్ల ఎంతోమంది జిల్లా నలుమూలల నుండి వచ్చే ప ప్రజలకు వన్ వే వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పోలీసులు  వన్ వే ఆంక్షలను ఎత్తివేయాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Image 1

రైస్ మిల్లుల్లో ధాన్యం వేగంగా అన్ లోడింగ్ చేయాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-05-04 21:45:49

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా బిజెపి విజయోత్సవ సంబరాలు

Posted On 2026-05-04 21:41:50

Readmore >
Image 1

పానిహాటిలో ఆర్‌.జి. కర్ బాధితురాలి తల్లి "విజయ" గర్జన!

Posted On 2026-05-04 20:24:36

Readmore >
Image 1

"యువతను మత్తు బారిన పడేస్తున్న డ్రగ్స్ – సమాజం అప్రమత్తం కావాలి"

Posted On 2026-05-04 20:16:49

Readmore >
Image 1

కామారెడ్డి ఎల్లారెడ్డి బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్లు

Posted On 2026-05-04 20:10:55

Readmore >
Image 1

దమ్మపేట బిజెపి శ్రేణుల సంబరాలు

Posted On 2026-05-04 19:56:57

Readmore >
Image 1

సుజాతనగర్ : గంజాయి కేసులో పరారీలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్

Posted On 2026-05-04 19:51:36

Readmore >
Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >