Posted on 2025-10-11 08:40:33
ప్రజలకు మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతానని సాయిబాను హామీ
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకి చెందిన మహిళా నాయకురాలు ఎస్. గాయత్రి, ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ (రిజిస్టర్ నం: 609-2023) రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా (స్టేట్ వైస్ ప్రెసిడెంట్) ఇటీవల ఎన్నికయ్యారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ ఆర్ సాయి బానుఈ సందర్భంలో ఆమె ఆనందం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ “ప్రజా సమస్యల పరిష్కారానికి, సమాజంలో పారదర్శకత కోసం, సాధారణ ప్రజలకు ఆర్టిఐ చట్టం ద్వారా అందుతున్న న్యాయపరమైన రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తాను. భవిష్యత్తులో ప్రజల సమస్యలను అర్ధం చేసుకుని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాను” అని అన్నారు.ఇంకా ఆమె మాట్లాడుతూ, “నాపై విశ్వాసం ఉంచి నన్ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ఎన్నుకున్న రాష్ట్ర అధ్యక్షులు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ పదవి నన్ను మరింత బాధ్యతతో ముందుకు నడిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రజలకు నేను రుణపడి ఉంటాను. వారి ఆశలకనుగుణంగా పనిచేస్తాను" అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు, ఆర్టిఐ యాక్ట్ 2025 లీగల్ ప్రొటెక్షన్ సొసైటీ సభ్యులు, ఆమెకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళలకు ఆర్ సాయి బాను ధన్యవాదాలు తెలియజేసుకున్నారు
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలు చేస్తుంది : రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
Posted On 2026-06-27 10:56:55
Readmore >
మధ్యప్రదేశ్లో మొహర్రం ఊరేగింపులో ప్రమాదకర విన్యాసం.. నలుగురిపై FIR
Posted On 2026-06-26 22:39:46
Readmore >