Posted on 2025-09-27 15:00:04
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో జడ్పిటిసి, ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. నిజామాబాద్ జిల్లాలో గతంలో 27 మండలాలు ఉండగా కొత్తగా ఆలూరు, డొంకేశ్వర్, సాలూర, పొతంగల్ మండలాలు ఏర్పడ్డాయి. దీనితో జిల్లాలో 31 ఎంపీపీ, జడ్పిటిసి ఎంపీపీ స్థానాల్లో ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తి వాతావరణం నడుమ పలు అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ
Posted On 2026-04-22 20:13:36
Readmore >
ప్రియుడు ను "కొత్త స్టైల్ ప్రపోజ్" పేరుతో కుర్చీకి కట్టేసి సజీవదహనం చేసిన ప్రియురాలు
Posted On 2026-04-22 12:20:38
Readmore >
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. ప్రైవేటు డ్రైవర్లతో నడిపిస్తుండగా ప్రమాదం
Posted On 2026-04-22 10:42:24
Readmore >
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >