Posted on 2023-12-30 12:34:31
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల :జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని సిద్దార్థ పాఠశాలలో సిరిసిల్ల టౌన్ పోలీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు ROAD SAFETY EDUCATION CLASSES లో భాగంగా ట్రాఫిక్ రూల్స్,ట్రాఫిక్ సిగ్నల్స్, సైన్ బోర్డ్స్,MV act,హెల్మెట్, వాహనాల చట్టాలు, మొదలగు అంశాల మీద అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ట్ట్రాఫిక్ ఆర్.ఎస్ రాజు మాట్లాడుతూ...
విద్యార్థి దశ నుండే ట్రాఫిక్ నియమాల మీద ,ట్రాఫిక్ సిగ్నల్స్ మీద అవగాహన ఉండాలని తద్వారా రోడ్ ప్రమాదాలను నియంత్రించ వచ్చు అనే ఆలోచనలో జిల్లా ఎస్పీ రోడ్ సేఫ్టీ ఎడ్యుకేషన్ క్లాసెస్ అనే కార్యక్రమం ద్వారా జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులకు వాహనాల చట్టాలపై, ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించడం జరుగుతున్నారు విద్యార్థిని విద్యార్థులు హెల్మెట్ వినియెగం, ట్రాఫిక్ నియమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై మీ తల్లిదండ్రులకు,బంధువులకు స్నేహితులకు,తోటి వారికి అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమాల మీద పరీక్ష నిర్వహించి అందులో మొదటి ,రెండవ,మూడవ స్థానంలో వచ్చిన వారికి బహమతులు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సేఫర్ ఇండియన్ రోడ్,ఇండియన్ యూత్ సెక్యూర్ ఆర్గనైజేషన్ అనే ఎన్జీవో ఓఝా,సిధార్థ పాఠశాల ప్రిన్సిపాల్ సుధాకర్, సిబ్బంది పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
FASTag : హైవే ప్రయాణికులకు షాక్..ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ ధరలు పెంపు
Posted On 2026-04-01 07:56:39
Readmore >
ప్రభుత్వ డిగ్రీ కళాశాల - ఆంగ్ల విభాగం ఆధ్వర్యంలో "కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ " పై సర్టిఫికెట్ కోర్స్ ముగింపు సమావేశం
Posted On 2026-04-01 05:45:44
Readmore >
మహిళలు ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్ళాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-31 11:28:48
Readmore >